గుజరాత్ ఫలితాలు: బిజెపి ముందస్తు లీడ్

ఇది ముందుకు చూసే సమయమని, వెనక్కి తగ్గేది లేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. బిజెపికి మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందని గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్ని సీట్లు తమకు వస్తాయనేది కాలమే చెబుతుందని కాంగ్రెసు నాయకుడు ఎ అగ్నీక్ అన్నారు. ఊహాగానాలు చేయడం సరి కాదని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 4వ తేదీన పోలింగ్ జరిగింది. ఓటర్లు పెద్ద యెత్తున పోలింగులో పాల్గొన్నారు. బిజెపి, అధికార కాంగ్రెసు పార్టీలకు మధ్యకు నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉందని చెబుతున్నారు.
గుజరాత్లో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని, గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. మోడీ హ్యాట్రిక్ దిశలో సాగుతుండగా, బిజెపిని కాదని సొంత కుంపటి పెట్టుకున్న కేశూభాయ్ పటేల్కు పరాభవం తప్పదని భావిస్తున్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications