25న ప్రమాణం: ప్రత్యర్థికి స్వీట్ తినిపించిన నరేంద్ర మోడీ

ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ 60 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 59 సీట్లలో గెలుపొందింది. కేశూభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ(జిపిపి) రెండు, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్సీపి) ఒకటి, ఇతరులు మూడు సీట్లలో గెలుపొందారు. ఎన్సీపి గత ఎన్నికల్లో మూడు గెలుపొందగా ఇప్పుడు ఒక దానితో సరిపెట్టుకుంది. జెడియు గతంలో ఒక స్థానంలో గెలిచింది. ఈసారి దానిని కూడా కోల్పోయింది.
కాగా ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్ర మోడీ మొదట తన తల్లి వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన కొడుకు భారత ప్రధాని అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తనతో విభేదించి వెళ్లి జిపిపి పేరుతో కొత్త కుంపటి పెట్టుకొని తనను దెబ్బతీయాలని భావించిన కేశూభాయ్ పటేల్ ఇంటికి మోడీ వెళ్లారు. ఆయనకు స్వీట్ తినిపించారు. దెబ్బతీయాలనుకున్న కేశూభాయ్ ఇంటికి వెళ్లి మోడీ స్వీట్ తినిపించడం చర్చనీయాంశమైంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications