మోడీ ప్రమాణ స్వీకారానికి బాలయ్య, టిడిపిలో కంగారు

అలాగే తెదేపా అధినేత చంద్రబాబునాయుడుని సైతం నరేంద్ర మోడీ ఆహ్వానించినట్లు సమాచారం. ఇక బాలకృష్ణకు పిలుపు రావటంపై తెలుగు దేశం శ్రేణులు కంగారుపడుతున్నాయి. అయితే బిజిపికి చెందిన కిషన్ రెడ్డి ఫోన్ చేయించినట్లు తెలుస్తోందని , కొన్ని ఛానెల్స్లో వార్తలు వచ్చాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన నరేంద్ర మోడీ ఈనెల 26న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోడీ తొలిసారిగా 2001 అక్టోబర్లో ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ 2002, 2007లో గద్దెనెక్కారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారీ ఘన విజయం సాధించింది. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుంది.
నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ వేడుకలకు హాజరవుతున్నట్లుగా అధికార ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గత ఏడాది తమిళనాడు ఎన్నికల్లో జయలలిత గెలుపొందిన తర్వాత ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇప్పుడ మోడీ ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరవుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications