గాలిలో 45ని. చక్కర్లు: విమానంలో టి.సుబ్బిరామి రెడ్డి

బయలుదేరే సమయానికి వాతావరణం బాగానే ఉంది. సన్నగా చినుకులు పడినా ఢిల్లీలో సైతం విమానం దిగేందుకు ఎలాంటి అవరోధం లేదన్న సంకేతాలు వచ్చాయి. కానీ, విమానం ఢిల్లీని సమీపిస్తున్నకొద్దీ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విమానాశ్రయంలో విమానం దిగేందుకు వీలులేనంతగా రన్వేలపై దట్టమైన మంచుగడ్డలు పడ్డాయి. నల్లటి మబ్బులతో పెద్ద పెద్ద వడగళ్ల వాన కురవడం వల్ల మంచుగడ్డలు పడ్డాయి.
దీంతో దాదాపు 45 నిమిషాల పాటు విమానం గాలిలోనే చక్కర్లు కొట్టాల్సివచ్చింది. విమానంలోని ప్రయాణీకులు భయానికి లోనయ్యారు. ఈ భయానక పరిస్థితి సుబ్బిరామి రెడ్డి కూడా ఎదుర్కొన్నారు. చక్కర్లు కొడుతున్న క్రమంలో ఓ దశలో విమానం నల్లటి దట్టమైన మేఘంలోకి కూడా వెళ్లిందట. ఆ తర్వాత అది కుదుపునకు గురైంది. 45 నిమిషాలు వారు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ చాకచక్యంతో విమానాన్ని రన్ వే మీదకు దించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications