కన్నీళ్లు తుడవాలంటే: జగన్ అడిగారు.. శ్రీహరి చెప్పారు!

రాష్ట్రానికి మళ్లీ మీ అవసరముందని జగన్కు తాను చెప్పానని, ఎందుకు అని అతను తనను అడిగారని, ప్రజల కష్టాలలో ఉన్నారని, వారి కన్నీళ్లు తుడవాలంటే మీరు రావాలని ఆయనకు వివరించానని శ్రీహరి అన్నారు. మొన్నటి ఆయన లేరని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయన రక్తం పంచుకున్న జగన్ ఉన్నారని అభిప్రాయపడ్డారు. మాట తప్పని మడమ తిప్పని వారన్నారు.
మీ కోసం ప్రతి సామాన్యుడు నిరీక్షిస్తున్నాడని తాను జగన్కు చెప్పానన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే తన స్నేహితులు ఎవరూ భయపడరన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను జగన్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని, పోటీ చేయాలనే కోరిక కూడా ఉందని, జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి చేస్తానని చెప్పారు. జగన్ ఏది ఆశిస్తే అది చేస్తానని శ్రీహరి చెప్పారు.
తనకు అభిమాన గణం బలంగా ఉన్న చోట భారీ బహిరంగ సభ ద్వారా జగన్ పార్టీలో చేరేందుకు శ్రీహరి యోచిస్తున్నారు. ప్రస్తుతం కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, ఎలాంటి కుమ్మక్కు రాజకీయాలు తెలియని జగన్ వెంట నడవాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications