వీరప్పన్ అనుచరుల ఉరితీతపై సుప్రీంకోర్టు స్టే

రిట్ పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీన చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్, న్యాయమూర్తులు ఎఆర్ దావే, విక్రమ్జీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ నలుగురి తరఫున న్యాయవాది సమిక్ నారాయణ్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నలుగురు అనుచరులు కూడా శనివారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జ్ఞానప్రకాష్, సైమన్, మీసేకర్ మాదయ్య, బిలావేంద్రన్లకు 2004లో మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాల క్రితం కర్ణాటకలోని పాలార్లో జరిగిన మందుపాతర పేలుళ్ల కేసులో వారికి కోర్టు ఆ శిక్ష విధించింది.
ఆ పేలుళ్లలో 22 మంది మరణించారు. ఈ కేసులో ఆ నలుగురికి 2001లో టాడా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, వారికి మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ నలుగురు కూడా ప్రస్తుతం కర్ణాటకలోని బెల్గాం జైలులో ఉన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications