తెలంగాణ ఏర్పాటు చేస్తాం: రాజ్నాథ్, చర్చించాం: అజిత్

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రతిపాదిస్తే మద్దతు ఇచ్చేందుకు బిజెపితో పాటు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇ్చచిన కేంద్రం తెలంగాణ ఉద్యమకారులను అణచివేస్తోందని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ కోసం చాలా చాలా యేళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రాల విభజనపై యుపిఎ మంగళవారం జరిగన సమావేశంలో చర్చ జరిగిందని కేంద్ర మంత్రి, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ చెప్పారు. యుపిఎ సమావేశంలో తెలంగాణపై, ఉత్తరప్రదేశ్ విభజనపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. యుపిఎ సమావేశంలో రాష్ట్రాల విభజనపై చర్చ జరగడం శుభపరిణామమని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్రం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications