బాలయ్య చెప్పలేదు, ఎన్టీఆర్ టూర్ తెలియదు: రావి

జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమానికి హాజరు కాకూడదని తనకే కాదు, ఎవరికి కూడా బాలయ్య చెప్పలేదని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమం గురించి తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. గుడివాడ శానససభా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన కొడాలి నానిని ఓడిస్తామని ఆయన చెప్పారు.
కాగా, విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహించిన బ్రైడ్ ఆఫ్ ఇండియా నగల ఉత్సవం సీజన్ - 3 ప్రివ్యూ కోసం ఆ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ వచ్చారు. మహాత్మా గాంధీ రోడ్డులోని గేట్వే హోటల్ వద్ద అబిమానులకు ఆయన అభివాదం చేస్తూ సందడిగా గడిపారు. ఎన్టీఆర్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.
ఎన్టీఆర్ విజయవాడ పర్యటనలో ఆయనకు, సీనియర్ ఎన్టీఆర్కు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రమే కనిపించాయి. బాలకృష్ణ ఫ్లెక్సీలు, బ్యానర్ల ఊసు లేదు. తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కూడా కనిపించలేదు. బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలపై కొంత మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ కట్టుకథలని వారు కొట్టిపారేశారు. నందమూరి కుటుంబంలో విభేదాలు ఉంటే వారు పరిష్కరించుకుంటారని మరి కొంత మంది అన్నారు. మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటన మరోసారి నందమూరి కుటుంబంలోని విభేదాలను రచ్చకీడ్చిందని అంటున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications