విజయకాంత్కి షాక్: 6గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఇతర ఎమ్మెల్యేలపై దాడికి దిగడంతో స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ రోజు వారిపై వేటు పడింది. గత నెల డిఎండికె సభ్యులు గొడవ పడ్డారు. డిఎండికె సభ్యులు విసి చంద్రకుమార్, కె నల్లతంబి, డి మురుగేశన్, ఎస్ సెంథిల్ కుమార్, బి పార్థసారథి, ఆర్ అరుల్ సెల్వన్లను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు.
గతేడాది తమిళనాడు ఎన్నికల్లో డిఎండికె పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేల్లో కొందరు అధికార పార్టీ అన్నాడిఎంకె వైపు వెళ్లారు. అందులో మైఖేల్ రాయప్పన్ ఉన్నారు. ఆయనపై డిఎండికె సభ్యులు సభలోనే దాడి యత్నం చేశారు. కాగా, వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ సంవత్సరం పాటు జీతాలు ఉండక పోవడమే కాకుండా ఇతర అలవెన్సెస్ కూడా ఉండవు.
కాగా, మహారాష్ట్రలోను ఇటీవల ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఓ పోలీసు అధికారిని అసెంబ్లీ ప్రాంగణంలో చితకబాదిన ఐదుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ఈ ఏడాది ఆఖరు వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు తమిళనాడులో ఆరుగురు ఎమ్మెల్యేలను ఏడాది సస్పెండ్ చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications