కన్నడ పోల్స్: బరిలో పూజా గాంధీ, చిరు ప్రచారం

బిజెపికి చెందిన మాజీ మంత్రి బి.శ్రీరాములు ఏర్పాటు చేసిన బిఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే ఇద్దరు కన్నడ నటీమణుల పేర్లను శుక్రవారం ప్రకటించి ఈ రేసులో అన్ని పార్టీల కంటే ముందు నిలిచింది. రాయచూర్ నియోజకవర్గం నుంచి పూజా గాంధీని, చామరాజనగర్ నియోజకవర్గం నుంచి రక్షిత ప్రేమ్లను పోటీకి నిలుపుతున్నట్టు ఆ పార్టీ వెల్లడించింది.
సినీ గ్లామర్ను ఉపయోగించుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మిగిలిన రాజకీయ పక్షాలతో తీవ్రంగా పోటీపడుతోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీలో సభ్యురాలిగా ఉన్న ప్రముఖ నటి భావన, మరో నటి రమ్య, అంబరీష్, దర్శన్ తదితరులు ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్కు పొరుగున గల జిల్లాల్లో చిరంజీవినీ ప్రచార రంగంలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యూహరచన చేస్తోంది.
ఇదిలావుంటే, జగదీష్ షెట్టార్ మంత్రి వర్గం నుంచి ఇటీవల వైదొలిగిన రాజు గౌడ అలియాస్ నరసింహ నాయక్ శుక్రవారం జెడి (ఎస్) లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికె ట్ ఆశించిన రాజు గౌడ ఇంతకుముం దు ఆ పార్టీలో చేరాలని భావించినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో జెడి (ఎస్) తీర్థం పుచ్చుకున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications