జగన్ కేసులో జప్తుపై తీర్పు రిజర్వ్: బీవీకి బెయిల్

చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది. చెప్పాల్సిన అంశాలను ఈ నెల 30వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని సంస్థ రాంకీ, జగతి సంస్థలను కూడా ఆదేశించింది.
కర్ణాటక మాజీ మంత్రి బీవి శ్రీనివాస రెడ్డికి కోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఎస్కార్టుతో కూడిన బెయిల్ను శ్రీనివాస రెడ్డికి మంజూరు చేసింది. బళ్లారిలో ఉన్నతన అమ్మమ్మను చూడడానికి అనుమతించాలని బీవీ శ్రీనివాస రెడ్డి కోర్టును కోరారు. శ్రీనివాసరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని కోర్టు సిబిఐకి సూచించింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్నారు. ఓఎంసిలోఆయన డైరెక్టర్గా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ఆయన సమీప బంధువు కూడా.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications