'జగన్ ఇంత దుర్మార్గుడా? వైఎస్ను బ్లాక్మెయిల్ చేసి'

వైయస్కు మంచి సంతానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ మంచివాడనుకున్నామని అందుకే సిఎం కావాలని అందరం కోరుకున్నామని, అందుకోసం సంతకాలు చేశామని కానీ ఆయన ఇలాంటి దుర్మార్గుడని తర్వాత తెలిసిందన్నారు. రక్షణ స్టీల్స్కు లక్షా యాభై వేల ఎకరాలు కట్టబెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రెడ్డి ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
నాడు వైయస్ రాజశేఖర రెడ్డితో కెసిఆర్ కుమ్మక్కయ్యారన్నారు. తెలంగాణలో దోపిడీ జరగకుండా అడ్డుకున్నది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే అన్నారు. ఆయనే తెలంగాణ గనులను కాపాడారన్నారు. ముఖ్యమంత్రిని రోజా వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదన్నారు.
మందకృష్ణపై ఫైర్
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలాగే ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారన్నారు. సిఎం ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తున్నారన్నారు. ఆయన సహకారం వల్లనే దళితుడైన దామోదర రాజనర్సింహకు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చిందన్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications