'పశువుల్లా కొంటున్నారు, వైఎస్ జేబులోని డబ్బులా?'

కాంగ్రెస్ అనే చెట్టు కింద దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎదిగి ముఖ్యమంత్రిగా ఎదిగారన్నారు. అయితే నేడు ఆయన కుమారుడు వైయస్ జగన్ ఆ చెట్టునే కూల్చాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలకోట్లు అవినీతిగా సంపాదించి ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటున్నారని విమర్శించారు.
వైయస్ హయాంలో చేపట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవేనని, వైయస్ జేబులో నుంచి పథకాలు అమలు చేయలేదని చెప్పారు. వైయస్ మరణించినప్పుడు శవం ఇంట్లో ఉండగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ సంతకాలు చేపట్టడం దారుణమని, ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కాగా, ఇటీవల కాంగ్రెసు పార్టీ నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన మాటల దాడి పెంచారు. వైయస్ను పలువురు నేతలు తప్పు పడుతుండగా కొందరు నేరుగా కాకుండా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసి జగన్ దోచుకున్నారని ఆరోపిస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications