జగన్పై టిడిపి రివర్స్ గేమ్!: షర్మిల యాత్రలో కలకలం

ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. ఈ జిల్లాలో జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మచ్చా శ్రీనివాస్ తదితరులు వైయస్సార్ కాంగ్రెసులో ఉన్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది.
ఈ సందర్భంగా కరపత్రాల కలకలం చెలరేగింది. పార్టీలో కీలకంగా ఉన్న జలగం వెంకట్రావును దెబ్బ తీసేందుకు తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావు వ్యూహాత్మకంగా తనకు అనుకూలురుగా ఉండే మచ్చా, పొంగులేటిలను వైయస్సార్ కాంగ్రెసులోకి పంపించారనే కరపత్రాలు కనిపించాయి. ఇది జిల్లాలో ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో హాట్ టాపిక్గా మారింది.
జిల్లాలో జగన్ పార్టీని, జలగంను దెబ్బతీసేందుకే తుమ్మల వారిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ప్రవేశించారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఈ ఆరోపణలను సదరు నేతలు మాత్రం ఖండిస్తున్నారు. తమను ఎదుర్కోలేకే ఇలాంటి చీఫ్ ట్రిక్స్కు తెరలేపుతున్నారని, తాము జగన్ నాయకత్వంలోనే పని చేస్తామని వారు చెబుతున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications