కర్నాటక ఫలితాలు: టీవీ రిపోర్టర్గా మారిన చిద్దూ

విజయానికి కాంగ్రెసుకు క్రెడిట్ ఇవ్వారా అని చిదంబరం జస్వంత్ సింగ్ అడిగారు. నిజానికి, జస్వంత్ సింగ్ బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్న చిదంబరాన్ని మీడియా ప్రతినిధులు కర్ణాటక ఫలితాలపై ప్రతిస్పందనను అడగాలని అనుకున్నారు. వెంటనే చిదంబరం ఓ టీవీ రిపోర్టర్ నుంచి మైక్ తీసుకుని జస్వంత్ సింగ్కు ప్రశ్నలు వేశారు.
మైక్ను టీవీ రిపోర్టర్కు తిరిగి ఇస్తూ జస్వంత్ సింగ్ జెంటిల్మన్ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాలు రాజకీయ పార్టీలకు హెచ్చరిక అని, ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఫలితాలు చూపించాల్సిందేనని చిదంబరం అన్నారు.
చిదంబరం వ్యాఖ్యతో జస్వంత్ సింగ్ ఏకీభవిస్తూ పరిపాలనకు ప్రజలు ఓటేస్తారని, పాలన స్తంభిస్తే ప్రజలు ఓడిస్తారని అన్నారు. జస్వంత్ సింగ్ బిజెపిలో సీనియర్ నేత అనే విషయం తెలిసిందే. బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications