టిడిపి ఆఫీసుకు దేవినేని ఉమ తమ్ముడి తాళం

చంద్రశేఖర్ కార్యాలయానికి తాళం వేసినప్పుడు దేవినేని ఉమ స్థానికంగా లేరు. ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ చంద్రశేఖర్ ఆ చర్యకు దిగారు. తన సోదరుడి ఆధిపత్య ధోరణికి నిరసనగా తాళం వేసినట్లు చంద్రశేఖర్ చెప్పారు .
తమ అనుమతి లేకుండా తమ భవనంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పెట్టే హక్కు దేవినేని ఉమకు లేదని చంద్రశేఖర్ అన్నారు. ఉమ్మడి ఆస్తుల నుంచి లభిస్తున్న ఆదాయంలో తమకు వాటా ఇవ్వడం లేదని ఆయన దేవినేని ఉమపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఉమామహేశ్వర రావు అందుబాటులో లేరని స్థానిక మీడియా రాసింది.
కాగా, చంద్రశేఖర్ గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, చంద్రశేఖర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications