కాబూల్: భారత ఎంబసీ వద్ద వరుస బాంబు పేలుళ్లు

2009 అక్టోబర్లో కారులో వచ్చి ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ సంఘటనలో 12 మంది మరణించగా, 83 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఐటిబిపి జవాన్లు కూడా ఉన్నారు. ఆత్మాహుతి కారు బాంబు పేలుడు పాల్పడింది తామేనని, భారత రాయబార కార్యాలయం తమ లక్ష్యమని అప్పట్లో తాలిబాన్లు ప్రకటించారు.
శుక్రవారం పేలుళ్లు సంభవించిన తర్వాత భారీ కాల్పులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, మరణాలు సంభవించినట్లు సమాచారం. లేదు.












Click it and Unblock the Notifications