వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాబూల్: భారత ఎంబసీ వద్ద వరుస బాంబు పేలుళ్లు
2009 అక్టోబర్లో కారులో వచ్చి ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ సంఘటనలో 12 మంది మరణించగా, 83 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఐటిబిపి జవాన్లు కూడా ఉన్నారు. ఆత్మాహుతి కారు బాంబు పేలుడు పాల్పడింది తామేనని, భారత రాయబార కార్యాలయం తమ లక్ష్యమని అప్పట్లో తాలిబాన్లు ప్రకటించారు.
శుక్రవారం పేలుళ్లు సంభవించిన తర్వాత భారీ కాల్పులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, మరణాలు సంభవించినట్లు సమాచారం. లేదు.
Comments
English summary
A series of blasts were heard in the centre of the Afghan capital, Kabul today at about 4 pm local time (11:30 GMT) in the downtown district of Borj-e Sharahah, a Kabul police spokesman said.
Story first published: Friday, May 24, 2013, 18:58 [IST]