జైలు లైఫ్: పేపర్ బైండింగ్ జాబ్లో సంజయ్ దత్

ఇతర ఖైదీలతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా జైలులోనే కూర్చుని చేసేందుకు వీలుగా సంజయ్ దత్కు పేపర్ ఫైళ్ల తయారీ, పేపర్ బైండింగ్ వర్క్లను అధికారులు అప్పగించినట్లు చెబుతున్నారు. మరింత వెసులుబాటు కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో సంజయ్ దత్ టాడా కోర్టు ముందు లొంగిపోయారు. ఆయనను ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతి రహస్యంగా యెరవాడ జైలుకు తరలించారు.
గతంలో జైలులో ఉన్నప్పుడు సంజయ్ దత్కు నిట్టింగ్ యార్న్ కేన్ చైర్ల తయారీ పనిని అధికారులు అప్పగించారు. బెయిల్పై విడుదలైన తర్వాత సంజయ్ దత్ తయారు చేసిన కుర్చీని ఒకదాన్ని వేలం వేశారు. పని పూర్తి చేసిన తర్వాత ఖైదీలకు 25 నుంచి 40 రూపాయల వరకు చెల్లిస్తారు. మంచి పనికి, మంచి ప్రవర్తనకు జైలు జీవితంలో కొంత ఊరట కూడా ఇస్తారు.
ఖైదీలు ఫర్నీచర్, క్యాండిల్ స్టాండులు, దైనందిన జీవితంలో వాడడానికి వీలయ్యే వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications