జగన్ కేసు: బ్రహ్మానందరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఇదిలావుంటే, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలంటూ సిబిఐ దాఖలు చేసిన మెమోపై విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
వారిద్దరు కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారంటూ, మీడియా ఎదుట మాట్లాడిన తీరు అందుకు నిదర్శమని చెబుతూ సిబిఐ కోర్టుకు సిడిలను సమర్పించింది. ఈ సిడిల వివరాలను లిఖిత పూర్వకంగా అందించాలని కోర్టు సిబిఐని ఆదేశిస్తూ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.
వాన్పిక్ కేసులో ధర్మాన ప్రసాదరావు, దాల్మియా సిమెంట్స్ కేసులో సబిత ఇంద్రారెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ కోర్టుకు దాఖలుచేసిన చార్జిషీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరు బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదిస్తోంది.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications