బొత్స మాటేమిటి?, బాబుకు నిజాలు గిట్టవు: షర్మిల

కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చీకటి ఒప్పందం ఉండడం వల్లే బాబు ఆస్తులపై ఎటువంటి విచారణలు జరగడం లేదని విమర్శించారు. కేంద్రం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట వినలేదని తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు.
‘స్థానిక ఎన్నికలు వస్తున్నాయి.. మనకు క్యాడర్ లేదని కాంగ్రెస్, టిడిపిలు ప్రచారం చేస్తున్నాయి. దేవుని దయ.. జన బలం ఉంది. విజయం మనదే. అవి స్థానిక ఎన్నికలైనా కావచ్చు.. మరే ఎన్నికలైనా కావచ్చు. వైయస్సార్ కాంగ్రెస్కి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషి అని చాటిచెబుతుంది. జగనన్న బయటకురావడానికి బాటలు వేస్తుంద'ని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికలలో విజయం మనదే అన్నారు.
నారా చంద్రబాబు నాయుడుకు నిజాలు అంటే భయమని అన్నారు. అందుకే నిజాలు రాసే సాక్షి మీడియాను ఆయన బహిష్కరించారన్నారు. చంద్రబాబు వైఖరి అద్దాన్ని చూసి ముఖం పగులగొట్టుకున్నట్లుగా ఉందన్నారు. సాక్షిని బహిష్కరించడం చంద్రబాబు చేసిన ఘోర ద్రోహమని, ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోక తప్పదన్నారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications