ఫిక్సింగ్: బుకీల నుంచి డబ్బులు తీసుకున్న త్రివేది

బుకీలు దీపక్ శర్మ, సునీల్ భాటియాల నుంచి తాను 2012లో 3 లక్షల రూపాయలు తీసుకున్నానని, స్టింజ్ ఆపరేషన్లో పలువురు దేశివాళీ క్రికెటర్లు పట్టుబడిన నేపథ్యంలో వాటిని తిరిగి ఇచ్చేసినట్లు త్రివేది చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయ్యారు. ఈ కేసులో త్రివేది ప్రాసిక్యూషన్ సాక్షిగా మారాడు. మే 16వ తేదీన పోలీసులు ఆ ముగ్గురు ఆటగాళ్లను అరెస్టు చేశారు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీసులు మొత్తం 26 మందిని అరెస్టు చేశారు. వారిలో కొంత మంది మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అజిత్ చండిల మినహా మిగతావారందరూ బెయిల్పై విడుదలయ్యారు.
More From
-
ఆరో గేర్లో బాదుతాడు.. కానీ ఐస్క్రీం వద్దే ఆగిపోతాడు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications