కిలాడీ లేడీతో కలిసి 'గోల్డ్' చీటింగ్: టిఆర్ఎస్ నేత అరెస్ట్

కిలాడీ లేడి అరుణతో కలిసి నర్సింహా రెడ్డి ఈ మోసానికి పాల్పడ్డారు. అరెస్టైన వారిలో నర్సింహా రెడ్డి, అరుణ, ముంతాజ్ అహ్మద్, బాబూచారిలు ఉన్నారు. వీరు ఇరవై కోట్ల నుండి ముప్పై కోట్ల రూపాయల మేరకు మోసం చేసి ఉంటారని సిసిఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.
బస్సు బోల్తా
చిత్తూరు జిల్లాలోని నిమ్మలపల్లిలో బుధవారం ఉదయం ఓ స్కూల్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం
కూకట్పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి రాము మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన రాము మల్లారెడ్డి కాలేజీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications