తెగబడ్డ తాలిబాన్లు: ఇద్దరు తెలుగు యువకులు మృతి

మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్వాసి గురుడు నవీన్ (25), బాల్కొం డ మండలం వన్నెల్(బి)కి చెందిన చింతకుంట సందీప్ (28)తోపాటు పశ్చిమబెంగాల్ యువకుడు చక్రవర్తి కౌశిక్ కూడా ఉన్నారు. వెంటనే నాటో నేతృత్వంలోని భద్రత దళాలు 40 నిమిషాలపాటు పోరాడి ఉగ్రవాదులందర్నీ హతమార్చాయి.
ఆ వివరాలను బుధవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో వెల్లడించారు. భారతీయుల మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశం రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ చదివిన నవీన్ హైదరాబాద్లో కొంతకాలం ఉద్యోగం చేసి, రెండేళ్ల కిందటే అక్కడికి వెళ్లాడు.
బాల్కొండ మండలం వన్నెల్(బి)కి చెందిన చింతకుంట సందీప్ (28) ఏడాదిన్నర క్రితం బతుకుదెరువు కోసం అఫ్ఘాన్ వెళ్లాడు. మంగళవారం తన స్నేహితులతో కలిసి హోటల్లో టీ తాగడానికి వెళ్లిన అతను, బాంబుపేలుళ్లలో మరణించాడు. మంగళవారం నాటో సంస్థలో విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే తాలిబన్ల దాడిలో బలైపోయాడు.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications