వేధింపుల కేసులో రాఘవ్ అరెస్ట్, చిక్కుల్లో కనిమొళి

లాలూకు ఊరట
దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టులో మంగళవారం ఊరట లభించింది. దాణా కుంభకోణం కేసులో దిగువ కోర్టు నుంచి వెలువడాల్సిన తీర్పును నిలిపి వేసింది. ఈ రోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టు న్యాయమూర్తి పక్షపాతం చూపిస్తున్నారని లాలూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
చిక్కుల్లో కనిమొళి
డిఎంకె అధినేత కరుణానిధి తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి మరిన్ని చిక్కుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. 2జి కేసుకు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ అంశంలో కనిమొళి పైన ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) ఈ నెలాఖరులోగా ఛార్జీషీటు దాఖలు చేయనున్నదని తెలుస్తోంది.
రాజీనామాకు సిద్ధపడ్డ కేరళ సిఎం
సోలార్ కుంభకోణం ఏకంగా కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ మెడకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సౌరశక్తి పరికరాల కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications