వేధింపుల కేసులో రాఘవ్ అరెస్ట్, చిక్కుల్లో కనిమొళి

లాలూకు ఊరట
దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టులో మంగళవారం ఊరట లభించింది. దాణా కుంభకోణం కేసులో దిగువ కోర్టు నుంచి వెలువడాల్సిన తీర్పును నిలిపి వేసింది. ఈ రోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టు న్యాయమూర్తి పక్షపాతం చూపిస్తున్నారని లాలూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
చిక్కుల్లో కనిమొళి
డిఎంకె అధినేత కరుణానిధి తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి మరిన్ని చిక్కుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. 2జి కేసుకు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ అంశంలో కనిమొళి పైన ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) ఈ నెలాఖరులోగా ఛార్జీషీటు దాఖలు చేయనున్నదని తెలుస్తోంది.
రాజీనామాకు సిద్ధపడ్డ కేరళ సిఎం
సోలార్ కుంభకోణం ఏకంగా కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ మెడకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సౌరశక్తి పరికరాల కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications