విభజన అడ్డుకునేందుకు ఏ ఆటకైనా రెడీ: మల్లాది విష్ణు

సమైక్యవాదినే: పనబాక
తాను సమైక్యవాదినని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వేరుగా అన్నారు. తెలంగాణ విషయంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా అధిష్టానం నిర్ణయం ఉంటుందన్నారు. తాను సమైక్యవాదినే అయినప్పటికీ, తమ పార్టీ పెద్దల నిర్ణయమే ఫైనల్ అన్నారు. వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండామని హైదరాబాదుకు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లు చెప్పారు.
సింపుల్ మెజార్టీ చాలు: వెంకయ్య
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి సింపుల్ మెజార్టీ చాలని భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్య నాయుడు అన్నారు. బిజెపి అప్పుడు రాజ్యాంగ సవరణ లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, 2014లో అధికారంలోకి వస్తే తెలంగాణను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే రాయల తెలంగాణ ప్రస్తావన తెస్తున్నారని ఆరోపించారు.
విడిపోతే..: సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ విడిపోతే మరో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలుగా మారుతుందని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. విభజన పైన అన్ని పార్టీలతో పునఃసమీక్షించుకొని, తెలుగు వారికి ప్రయోజనం కలిగే మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications