షర్మిల యాత్ర: సెక్యూరిటీ దాడి, యువకుడికి గాయాలు

చేనేత కార్మికుల బాగు కోసం ఏం చేయాలనే అంశాన్ని జగన్ ఎప్పుడో ఆలోచన చేశారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాడు తీసుకు వచ్చిన పథకాలన్నింటిని జగన్ ముఖ్యమంత్రి అయితే అమలు చేస్తారన్నారు.
శుక్రవారం షర్మిల పాదయాత్ర 221వ రోజుకు చేరుకుంది. ఆముదాలవలస నియోజకవర్గంలోని శిలగాంసింగువలస గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. గుండువిల్లిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రంలో షర్మిల విశ్రాంతి తీసుకున్నారు. ఆమె 14 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2,969 కిలోమీటర్లు నడిచారు.
సెక్యూరిటీ అత్యుత్సాహం
షర్మిల పాదయాత్ర సందర్భంగా వ్యక్తి గత భద్రతా సిబ్బంది అత్యుత్సాహంతో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. మడపాం టోల్ ప్లాజా సమీపంలో షర్మిలను చూసేందుకు మడపాం యువకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ అనే యువకుడికి తలపై బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా, స్థానిక నేతలు నచ్చచెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications