భద్రాద్రి టీదే: సోనియా, కెసిఆర్ బొమ్మలకు పెళ్లి

శుక్రవారం పాలేరులో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాముడికి ప్రియ భక్తుడయిన భక్త రామదాసు పుట్టినగడ్డ నేలకొండపల్లి పాలేరు నియోజకవర్గంలోనే ఉందని తెలిపారు. జిల్లాలోని 46 మండలాలు తెలంగాణాలోనే ఉన్నాయని, భద్రాచలాన్ని వేరు చేయరాదని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందచేసినట్లు తెలిపారు.
ఇదిలావుంటే, రాష్ట్ర విభజనకు నిరసనగా అనంతపురం జిల్లా ఓడీచెరువులో సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దిష్టిబొమ్మలకు వివాహం జరిపించారు.
ఆ తరువాత కెసిఆర్, సోనియా దిష్టిబొమ్మలను ఆటోపై కూర్చోబెట్టి పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తర్వాత దిష్టిబొమ్మలకు కర్మకాండ నిర్వహించి నడి రోడ్డుపైనే దగ్ధం చేసి నోళ్లు బాదుకున్నారు. అక్కడే భోజనాలు చేశారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications