కర్నూలు పౌరుషం చూపిస్తాం: కెఇ, రాయపాటి వ్యాఖ్య

ఏపీఎన్జీవోల సభను అడ్డుకుంటే కర్నూలు నుంచే ఉద్యమం ప్రారంభమవుతుందని, అడ్డుకున్న వారికి కర్నూలు పౌరుషం రుచి చూపించాల్సి వస్తుందని కెఇ హెచ్చరించారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కమ్మక్కై రాష్ట్ర విభజనపై నాటకాలు ఆడుతున్నాయని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజలు వారి కుతంత్రాలు తిప్పికొట్టాలని కోరారు.
రాష్ట్ర సమైక్యతపై స్పష్టమైన ప్రకటన రాకుంటే సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కావడం తథ్యమని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. సీమాంద్రుల మనోభావాలకు అనుగుణంగా ఆ పార్టీని ప్రజలే నిర్మించి వారే నడిపిస్తారని చెప్పారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మూడు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదనను బలంగా వినిపి స్తున్నారన్నారు. వచ్చే నెల 6వ తేదీ తర్వాత సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications