కాంగ్రెసుకు చల్లా రాజీనామా: జగన్ పార్టీలోకి జంప్?

వైయస్ రాజశేఖర రెడ్డిలాంటి నాయకుడు ఉంటే ఇలాంటి ఉద్యమాలే వచ్చేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజశేఖర రెడ్డి కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, కుటుంబీకులు తప్ప మిగతావారెవరూ చిత్తశుద్ధితో సమైక్యాంధ్రకోసం పోరాడటం లేదన్నారు. జగన్ అనుమతిస్తే ఆ పార్టీలో చేరతానన్నారు.
సమైక్యాంధ్రలోనే తెలంగాణ అనేక రంగాల్లో అభివద్ధి సాధించిందని 20 సూత్రాల పథకం అమలు ఛైర్మన్ డాక్టర్ ఎన్ తులసీరెడ్డి అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కలిసిన ప్రాంతాలతో పోల్చిచూసిన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతం ఎంతో అభివద్ధి చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు సమైక్యత వైపు పరుగులు తీస్తూంటే రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణలుగా ఎందుకు విడిపోవాలని ఆయన ప్రశ్నించారు.
సమైక్యమనే పదం అణచివేతకు, వలసవాద తత్వానికి, సామ్రాజ్యవాదానికి ప్రతీకని, విడిపోయి కలిసి ఉన్నామనే ఖ్యాతిని తెలుగుజాతి దక్కించుకునే విధంగా సీమాంద్రులు సహకరించాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బందం నాయకులు వ్యాఖ్యానించడం హాస్యస్పదమని ఆయన అన్నారు. సమైక్యమనే పదానికి సరికొత్త సిద్దాంతాన్ని కనిపెట్టిన వీరికి నోబుల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుందేమోనని ఆయన అన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications