నమ్మకం కోల్పోయాం ఐనా ప్రయత్నం: సమైక్యంపై సిఆర్

విభజనపై కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం ముందుకు, వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో ఉందని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. సిడబ్ల్యూసి తన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎపిఎన్జీవోల సభకు తాము మద్దతిస్తున్నామన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, సమైక్యంగా ఉంచడమే తాము ధ్యేయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ జై సమైక్యాంధ్ర అనడం లేదన్నారు. వినాయక చవితి అనంతరం అసెంబ్లీ వద్ద 48 గంటల దీక్ష చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదుట చేసిన దీక్ష ఒకటి గంటలకు పూర్తయింది. అనంతరం వారు మాట్లాడారు.
సురేష్ జల ఘోష
సమైక్యాంధ్రకు మద్దతుగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ ఆధ్వర్యంలో కర్నూలులో జలఘోష పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు వరకు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు సీమాంద్రుల సొత్తు అని, దీనిపై కన్నేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications