తెల్లారితే పెళ్ళి వధువుపై యువకుడి అత్యాచారం
తెల్లవారితే పెళ్ళి. అయితే ఓ యువకుడు అదను చూసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో చోటుచేసుకొంది.ప్రస్తుతం ఆమె ఆసుపత్రికలో చికిత్సపొందుతోంది.
నిడదవోలు: తెల్లవారితే పెళ్ళి. అయితే ఓ యువకుడు అదను చూసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో చోటుచేసుకొంది.ప్రస్తుతం ఆమె ఆసుపత్రికలో చికిత్సపొందుతోంది.
నిడదవోలు మండంల డి.ముప్పవరంలో ఈ ఘటన చోటుచేసుకొంది. 18 ఏళ్ళ యువతికి సోమవారం వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఆధివారం రాత్రి పదిగంటల సమయంలో వధువు బహిర్భూమికి వెళ్ళింది.

ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే యువకుడు మరికొందరి సహాయంతో ఆమెను బలవంతంగా చెరుకుతోటలోకి తీసుకెళ్ళి అత్యాచారాని పాల్పడ్డాడు. గంటలు గడిచినా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు వెతికారు.
అయితే సోమవారం నాడు అపస్మారకస్థితిలో చెరుకుతోటలో ఉన్న వధువును పశువుల కాపరులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చికిత్స అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమెను ప్రశ్నిస్తే మల్లెపూడి సత్యనారాయణ అనే వ్యక్తి తన పై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications