మళ్లీ బడికెళ్లాలనిపిస్తోంది: ఆగాఖాన్ అకాడమిలో కిరణ్
హైదరాబాద్: అన్ని వసతులతో, ఆధునికంగా నిర్మించిన ఆగాఖాన్ విద్యా సంస్థను చూస్తే తనకు మళ్లీ పిల్లవాడిగా పాఠశాలకు వెళ్లాలనిపిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఆగాఖాన్ ఫౌండేషన్ అకాడమీలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం శుక్రవారం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అనేక విద్యా సంస్థలు హైదరాబాదులో ఏర్పాటు చేస్తుండటం వల్ల హైదరాబాదు విద్యాకేంద్రంగా మారిందని, పాఠశాలల్లో క్రీడాకారులకు అవకాశం లేకపోవడం వల్ల విద్యార్థులకు ఓటమిని తట్టుకునే శక్తి రావడం లేదన్నారు.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications