ఎసిబి సోదాలు: ఆదిశేషు అక్రమాస్తుల విలువ రూ. 100 కోట్లు
విజయవాడ: అతని అక్రమాస్తుల విలువ చూసి గుడ్లు తేలేయాల్సిందే. విజయవాడలోని ఆబ్కారీ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడులో చేసారు. అదే సమయంలో గుంటూరులోూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనూ ఎసిబి అధికారులు సోదాలు చేశారు.
గుంటూరు, ఏలూరుల్లోని ఆదిశేషు బంధువుల నివాసాల్లో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఆదిశేషుకు చెందిన దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు సోదాల సందర్భంగా ఎసిబి అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

సోదాలు బుధవారం సాయంత్రానికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ సోదాల్లో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం చాగల్లు బెవరేజెస్ కార్పోరేషన్లో పనిచేస్తున్న ఆదిశేషు ఆదయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి.
తమకు అందిన సమాచారం మేరకు ఎసిబి అధికారులు ఆదిశేషు ఇంటిలోనే కాకుండా ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications