ఎసిబి సోదాలు: ఆదిశేషు అక్రమాస్తుల విలువ రూ. 100 కోట్లు
విజయవాడ: అతని అక్రమాస్తుల విలువ చూసి గుడ్లు తేలేయాల్సిందే. విజయవాడలోని ఆబ్కారీ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడులో చేసారు. అదే సమయంలో గుంటూరులోూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనూ ఎసిబి అధికారులు సోదాలు చేశారు.
గుంటూరు, ఏలూరుల్లోని ఆదిశేషు బంధువుల నివాసాల్లో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఆదిశేషుకు చెందిన దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు సోదాల సందర్భంగా ఎసిబి అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

సోదాలు బుధవారం సాయంత్రానికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ సోదాల్లో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం చాగల్లు బెవరేజెస్ కార్పోరేషన్లో పనిచేస్తున్న ఆదిశేషు ఆదయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి.
తమకు అందిన సమాచారం మేరకు ఎసిబి అధికారులు ఆదిశేషు ఇంటిలోనే కాకుండా ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications