రెండో కాశ్మీర్గా ఆదిలాబాద్: మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
ఆదిలాబాద్: పర్యాటకులకు భారతదేశంలోని కాశ్మీర్ స్వర్గధామమైతే.. తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా కావాలని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆకాంక్షించారు. ఆయన మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, కొమురంభీం పేరిట స్మృతివనం ఏర్పాటు చేయాలన్నారు. అలా చేసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా రెండో కాశ్మీర్గా తయారవుతుందని వ్యాఖ్యానించారు.

కాశ్మీర్ తరహా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే జిల్లాలోని వనరులను, అటవీ ప్రాంతాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుందని స్వామిగౌడ్ అన్నారు. జిల్లాలో పర్యటించిన సందర్భంగా స్వామిగౌడ్ను ఉద్యోగ సంఘాలు ఘనంగా సన్మనించాయి.
అనంతరం జడ్పి సమావేశ మందిరంలో జడ్పి అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మన జిల్లా - మన ప్రణాళిక'కు ఆమోదం తెలిపారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications