వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఫ్రీ వైఫై: నేటి నుంచి అందుబాటులోకి..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ వైఫై సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఈ ఉచిత వైఫైని అందజేస్తోంది. టీఎస్ఆర్టీసీ-భారతి ఎయిర్ టెల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నేటి నుంచి సిటీ బస్సుల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

నగరంలో ఎక్కువ రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణించే 115 మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు ఫ్రీ వైఫై సర్వీసును అందించనున్నారు. ఫ్రీ వైఫై ద్వారా బస్సులో ప్రయాణించేవారు ఎవరైనా సరే.. రోజుకు 20నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను వినియోగించుకోవచ్చు.

 Airtel and TSRTC tie up to offer complementary Wi-Fi on Metro Luxury Buses in Hyderabad

ఈ ఉచిత వైఫై సేవలను ఎయిర్ టెల్ అందిస్తున్నప్పటికీ.. ఇతర టెలికాం వినియోగదారులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.

English summary
Telangana State Road Transport Corporation (TSRTC) has partnered with Airtel to provide free Wi-Fi on Metro Luxury Buses in Hyderabad. 115 Luxury AC buses have been equipped with free public Wi-Fi hotspots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X