కొత్త.. ఎలా ఉంది, పట్టు పెంచుకో: అఖిలప్రియకు చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి అఖిల ప్రియ మంగళవారం నాడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆమె చంద్రబాబును కలిశారు. పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో చంద్రబాబు సమావేశం కాగా.. ఆమె హాజరయ్యారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి అఖిల ప్రియ మంగళవారం నాడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆమె చంద్రబాబును కలిశారు. పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో చంద్రబాబు సమావేశం కాగా.. ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అఢిగి తెలుసుకున్నారు. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 2020 నాటికి దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుంటుందన్నారు.

ఆ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అనంతరం 2029 నాటికి తొలి స్థానానికి చేరుకోవాలన్నారు.
ఈ సందర్భంగా.. పర్యాటక మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా ఉందని అఖిలను చంద్రబాబు అడిగారు. శాఖపై పట్టు పెంచుకోవాలని సూచించారు. కాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై వారు చర్చించనున్నారు.
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications