ఎంతమాట!: జేసుదాసుపై ఝాన్సీ కామెంట్స్కు అంతా షాక్
తిరుపతి : వేదికల మీద వ్యాఖ్యాతగా వ్యవహరించడమంటే మామూలు విషయం కాదు. ఏ చిన్న తప్పిదానికి చోటిచ్చినా.. అందరిలో నవ్వులపాలు కావాల్సిందే. ఇక సినీ కార్యక్రమాలకు సంబంధించిన వేదికలపై అయితే మరింత జాగ్రత్తగా మసులుకోవాల్సిందే. అంతా సెలబ్రిటీలే హాజరవుతారు కాబట్టి.. మాటల్లో తప్పులు దొర్లితే అభిమానులు సదరు యాంకర్స్ ను టార్గెట్ చేస్తారు.

ఇదంతా పక్కనబెడితే.. తాజాగా జరిగిన 'మనలో ఒకడు' ఆడియో సక్సెస్ మీట్ లో.. ప్రముఖ గాయకుడు ఏసుదాసు గురించి సంబోధిస్తూ యాంకర్ ఝాన్సీ.. 'అమర గాయకుడు ఏసుదాసు' గారు అని వ్యాఖ్యానించింది. దీంతో ఆడియో వేడుకకు హాజరైన జనమంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొంతమంది నవ్వుకున్నారు కూడా.
అయితే ఇవేవి పట్టించుకోని ఝాన్సీ మాత్రం.. యథావిధిగా తన యాంకరింగ్ ను కొనసాగించింది. పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications