తెలుగు రాష్ట్రాల పోలింగ్ అప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. మాక్ పోలింగ్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేశారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

Andhra Pradesh Assembly Elections 2019 Live Updates: Voting begins

Apr 11, 2019, 8:54 pm IST

వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ,ధర్నాకు దిగిన లోకేష్
Apr 11, 2019, 8:52 pm IST

తాడేపల్లికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్
Apr 11, 2019, 8:51 pm IST

తాడేపల్లిలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్
Apr 11, 2019, 8:51 pm IST

మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
Apr 11, 2019, 8:41 pm IST

ఓటింగ్ లో పాల్గోన్న ప్రజలకు కృతజ్ఝలు : జగన్
Apr 11, 2019, 8:40 pm IST

ఓటమి భయంతోనే చంద్రబాబునాయుడు ఈవిఎంపై ఆరోపణలు చేస్తున్నారు : జగన్
Apr 11, 2019, 8:39 pm IST

ఎన్నికల అల్లర్లలో వైసీపి కి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు : జగన్
Apr 11, 2019, 8:38 pm IST

చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు పన్నినా ప్రజలు 80 శాతానికి పైగా ఓటింగ్ లో పాల్గోన్నారు : జగన్
Apr 11, 2019, 8:37 pm IST

ఓటింగ్ శాతం తగ్గించేందుకు చంద్రబాబునాయుడు అనేక కుట్రలు చేశారు. జగన్
Apr 11, 2019, 7:21 pm IST

ఏపిలో పోలింగ్ సంపూర్నంగా ముగిసే సరికి ఇంకా రెండు గంటలు పట్టే అవకాశం ఉంది.. -ద్వివేది
Apr 11, 2019, 7:20 pm IST

ఓవరాల్ గా 80శాతం ఓటింగ్ ఉండే అవకాశం ఉంది.. -ద్వివేది
Apr 11, 2019, 7:19 pm IST

ఉత్తరాంద్ర జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.. -ద్వివేది
Apr 11, 2019, 7:14 pm IST

అభ్యర్థుల ఫిర్యాదు, ఆధారాలు, ఫైనల్ గా సీసీ కెమేరాల ఫుటేజ్ పరిశీలించిన తర్వాత రిపోలింగ్ పై నిర్ణయం ఉంటుంది..
Apr 11, 2019, 7:12 pm IST

ఎక్కడ రీపోలింగ్ అవసరమో రేపు నిర్ణయం తీసుకుంటాం.. -ద్వివేది.
Apr 11, 2019, 7:11 pm IST

కొన్ని చోట్ల ఘర్షణలు జరగడం శోచనీయం.. -ద్వివేది
Apr 11, 2019, 7:10 pm IST

మీడియాతో ఎన్నికల అదికారి ద్వివేది.. ఏపి లో జరిగిన ఎన్నికల తీరును విశ్లేషిస్తున్న ద్వివేది..
Apr 11, 2019, 7:08 pm IST

క్రిష్ణ జిల్లా మైలవరంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోలింగ్.. ఈవీయంలు మొరాయించడంతో ఆలస్యమైన పోలింగ్.. క్యూలైన్లో 2000మంది ఓటర్లు..
Apr 11, 2019, 6:08 pm IST

మరి కాసేపట్లో ఈసీ కార్యాలయానికి చంద్రబాబు
Apr 11, 2019, 6:05 pm IST

ఘర్షణలు, ఈవీయంల మొరాయింపు, ప్రత్యామ్నాయల కల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ద్వివేదీతో బాబు భేటీ...
Apr 11, 2019, 6:04 pm IST

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరుపై చంద్రబాబు అసంత్రుప్తి..
Apr 11, 2019, 5:23 pm IST

స్టేషన్ లోపల బైఠాయించి ఆందోళన చేసిన జేసీ..
Apr 11, 2019, 5:23 pm IST

తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. తన అనుచరులను కిడ్నప్ చేసారంటూ పోలీస్ స్టేషన్టో ఆంోళనకు దిగిన జేసీ..
Apr 11, 2019, 5:11 pm IST

ఆళ్లగడ్డలో మళ్లీ ఉద్రిక్తం.. గంగుల కుటుంబం పోలింగ్ బూత్ కు రావడంతో అక్కడే ఉన్న భూమా కుటుంబంతో ఘర్షణ మొదలయ్యే అవకాశం.. భారీగా మొహరించిన పోలీసులు.. 144 సెక్షన్ అమలు..
Apr 11, 2019, 4:48 pm IST

చిలకలూరి పేటలో ఉద్రిక్తత.. టీడిపి రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వీడియో విడుదల చేసిన వైసీపి..
Apr 11, 2019, 4:18 pm IST

మిషన్లు పనిచేయడం లేదని ఓటు వేయకుండా ప్రజలు వెనుతిరగడం బాదాకరమన్న చంద్రబాబు..ఓటు వేయలేక పోయిన వారు మళ్లీ ఆరు గంటలలోపు పోలింగ్ బూత్ లకు రావాలన్న బాబు..
Apr 11, 2019, 4:06 pm IST

ఏపిలో సాయంత్రం నాలుగింటి వరకు సుమారు 55శాతం పోలింగ్ ...
Apr 11, 2019, 3:43 pm IST

ఆళ్లగడ్డలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. రోడ్డుపైనే బైఠాయించిన భూమా కుటుంబం..
Apr 11, 2019, 3:23 pm IST

381 ఈవీయంలు మొరాయించాయి.. పనిచేయని ఈవీయంల స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తీసుకొచ్చాం... -ద్వివేదీ
Apr 11, 2019, 3:21 pm IST

తాడిపత్రిలో ఘర్షణలకు పాల్పడ్డ వారిని గుర్తించి, చట్టపరవంగా చర్యలు తీసుకుంటాం.. ద్వివేదీ
Apr 11, 2019, 3:20 pm IST

ఘర్షణలకు పాల్పడ్డ వారిని చట్టపరంగా శిక్షిస్తామన్న ద్వివేది..
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+