ఏపీ కేబినెట్ భేటీ - 2020-21 సాధారణ, వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం...
2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం సచివాలయంలోని కేబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్ కు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ బడ్జెట్ తో పాటు 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 2020-21కు సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Recommended Video
మరోవైపు ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ -2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోద ముద్ర పడింది.
ఆక్వాకల్చర్లో మానిటర్, ప్రమోట్, రెగ్యులేట్ మరియు డెవలప్మెంట్కోసం ఈ చట్టం తీసుకు వస్తున్నారు. అసెంబ్లీలో బడ్టెట్ కు ఆమోదం లభించిన తర్వాత ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications