సింగపూర్‌లో అమరావతి రైతులకు ఘన స్వాగతం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి సింగపూర్‌ 34 మంది రైతులు సింగపూర్ చేరుకున్నారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది.

Recommended Video

    AP farmers Tour to Singapore సింగపూర్‌కు AP రైతులు : బాబు నా మజాకా | Oneindia Telugu

    అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి సింగపూర్‌ 34 మంది రైతులు సింగపూర్ చేరుకున్నారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది.

    సింగపూర్‌ టీడీపీ ఫోరం ప్రతినిధులు జైరాం, చెన్నపాటి భానుచంద్‌ ఆధ్వర్యంలో సింగపూర్‌ విమానాశ్రయంలో పుష్ప‌గుచ్ఛాలు ఇచ్చి రైతులను ఆహ్వానించారు.

    Andhra Pradesh Farmers Fly To Singapore, Hotels And Food On Government

    సోమవారం తొలి బృందం సీఆర్డీఏ అధికారులతో కలిసి సింగపూర్‌ వెళ్లింది. ఈ బృందానికి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో శుభాకాంక్షలు తెలిపి పర్యటనను లాంఛనంగా ప్రారంభించారు.

    నాలుగు రోజుల పాటు సింగపూర్‌లో వివిధ ప్రాంతాల్లో రైతులు పర్యటిస్తారు. నలభైఏళ్లలో సింగపూర్‌ అభివృద్ధి ఎలా సాధించిందనే అంశంపై అధ్యయనం చేసి అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించుకుంటారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+