బాబు, జగన్తో అంజన్ భేటీ, పార్టీ మారేందుకు కాదని..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను వేర్వేరుగా కలిశారు.
అంజన్ కుమార్ యాదవ్ చంద్రబాబు నివాసంకు వచ్చారు. ఇది చూసిన విలేకర్లు పార్టీ మారే ఉద్దేశ్యం ఉందా అని ప్రశ్నించారు. దానికి ఆయన మాట్లాడుతూ.. తన కూతురుకు వివాహం నిశ్చయమైందని, పెళ్లికి ఆహ్వానించేందుకు తాను వచ్చానని తెలిపారు. పెళ్లి పత్రికను ఇచ్చి బాబును ఆహ్వానించానని తెలిపారు. అనంతరం అంజన్.. జగన్ వద్దకు వెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు.

మహమూద్ అలీ ఇంటికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం రంజాన్ పర్వదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మోడీ రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ రోజు ప్రజల మధ్య శాంతిని, సోదరభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నట్టు ట్లిట్టర్లో తెలిపారు.
-
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications