పరువు తీయొద్దు: వైసిపి నుంచి వచ్చి టిడిపికి చుక్కలు చూపిస్తున్న బాబ్జీ
విశాఖ: తెలుగుదేశం పార్టీ నేత గండి బాబ్జీ పైన సొంత పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాజాగా, గండి బాబ్జీ పైన మరో కేసు నమోదయింది.
ఆర్మీ ఉద్యోగి సతీష్ కుటుంబానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో సబ్బవరం పోలీస్ స్టేషన్లో అతని పైన కేసు నమోదు అయింది. గండి బాబ్జీ తన సోదరుడు, అనుచరులతో కలిసి వచ్చి పంటను ధ్వంసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.

అడ్డుకునేందుకు వచ్చిన తమను కొట్టారని చెప్పారు. దీంతో పలు సెక్షన్ల కింద గండి బాబ్జీ, ఆయన సోదరుడు, అనుచరుల పైన కేసు నమోదు చేశారు. గండి బాబ్జీ తీరు పైన టిడిపిలోని ఓ వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. బాబ్జీ ప్రవర్తన మార్చుకోవాలని, ఆయన వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని చెబుతున్నారని అంటున్నారు. గండి బాబ్జీ ఇటీవలే వైసిపి నుంచి టిడిపిలో చేరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications