అచ్చెన్నాయుడుకు తిరగబెట్టిన గాయం - మరో ఆపరేషన్ అవసరమన్న డాక్టర్లు....
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ తర్వాత రిమాండ్ విధించాక అనారోగ్యం రీత్యా గుంటూరు ప్రభుత్నాసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి మరో సర్జరీ అవసరమని తెలుస్తోంది. నాలుగు రోజులుగా ఆయన్ను పరీక్షిస్తున్న వైద్యులు.. అచ్చెన్నాయుడికి రక్తస్రావం ఆగడం లేదని తాజాగా వెల్లడించారు. దీంతో ఆయనకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు గతంలో పైల్స్ ఆపరేషన్ చేశారు. అప్పట్లో గాయం మళ్లీ తిరగబెట్టింది. ఇన్ఫెక్షన్ కారణంగా బ్లీడింగ్ కంట్రోల్ కావడం లేదని సమాచారం. దీంతో అచ్చెన్నాయుడుకు మరోసారి ఆపరేషన్ నిర్వహించేందుకు వీలుగా ఉన్నతాధికారులను వారు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనుమతి లభిస్తే ఇవాళ సాయంత్రమే ఆపరేషన్ చేసే అవకాశముంది.

More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications