వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మార్చి 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: బడ్జెట్ ఎప్పుడంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి మార్చి 31న (మంగళవారం) అసెంబ్లీలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
Recommended Video
3
Minutes
10
Headlines
|
Coronavirus
In
India
|
Yes
Bank
|
2
Presidents
Inaugurations
|
Oneindia
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది. ఇటీవలే తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Comments
English summary
andhra pradesh assembly session starts from March 28th.
Story first published: Monday, March 9, 2020, 20:07 [IST]