AP Assembly sessions:అసెంబ్లీకి వైసీపీ హాజరవుతుందా..?
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 11 సోమవారం ప్రారంభం అవుతాయి . ఇప్పటికే గవర్నర్ గెజిట్ కూడా విడుదల చేశారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే కనుక సభ వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది.జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరో నాలుగు నెలల పాటు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం గత సమావేశాల్లో ఆమోదించింది. ఇక ఈసారి నాలుగు నెలలకు గాను అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఈ సమావేశాల్లో పలు చట్ట సవరణలు చేయడంతో పాటు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్.సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం అమరావతికి సబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.

More From
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications