జయలలితకు లేఖ రాస్తా, దాని గురించి మాట్లాడను: చంద్రబాబు, సింగపూర్ పయనం
చెన్నై: తమిళనాడులో తెలుగును తొలగించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తను తమిళనాడు ముఖ్యమంత్రి జయలితకు లేఖ రాస్తానని, మాట్లాడుతానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపర్లా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాను దాని గురించి ఇప్పుడే మాట్లాడనని చెప్పారు. ఇప్పటికీ ఎర్ర చందనం స్మగ్లింగ్ కొనసగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం నాడు సింగపూర్ బయలుదేరారు. ఈ సందర్భంగా చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 22వ తదేదీన రాజధాని శంకుస్థాపనకు సింగపూర్ ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
సింగపూర్ లోని విభిన్న ప్రాంతాల పరిశీలనలు, ముఖ్యులతో సమావేశాలు తదితర కార్యక్రమాలలో సిఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర బృందం పాల్గొంటుంది. చంద్రబాబుతో పటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నరు. 21, 22 తేదీల్లో చంద్రబాబు సింగపర్లో పర్యటిస్తారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications