క్రికెట్ ఆడిన చంద్రబాబు
విజయవాడ: క్రికెట్ అంటే ఆంధ్రనే గుర్తుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. బుధవారం మూలపాడులో క్రికెట్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడ్వెంచర్ స్పోర్ట్స్కు అమరావతి అనుకూలమైందన్నారు. మూలపాడు లాంటి రెండు గ్రౌండ్స్ ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. ఎంఎస్ ప్రసాద్ చీఫ్ సెలక్టర్గా ఉండటం మనకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడి సరదాగా గడిపారు.












Click it and Unblock the Notifications