రైలు ప్రమాదం: చిన్నారులకు బాబు పరామర్శ(పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న చిన్నారుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన చిన్నారులు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు ప్రమాద ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

బాబు పరామర్శ
సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న చిన్నారుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు.

బాబు పరామర్శ
గాయపడిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై చిన్నారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాబు పరామర్శ
చిన్నారులను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బాబు పరామర్శ
గాయపడిన చిన్నారులు త్వరలోనే కోలుకోవాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

బాబు పరామర్శ
రైలు ప్రమాద ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

బాబు పరామర్శ
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications