ఏపీలో అన్ని బస్సులకూ ఆన్ లైన్ టికెట్లు.. ఒకేసారి 50 వేల బుకింగ్స్- రిజర్వేషన్లో భారీ మార్పులు..
ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేరుగా చేతికి టికెట్లు ఇవ్వడం ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆన్ లైన్ టికెట్ విధానంలో భారీగా మార్పులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై అన్ని బస్సులకూ ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మరకు ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్ధను ఆర్టీసీ ఆధునీకరిస్తోంది.
Recommended Video
కరోనా వ్యాప్తి భయాలు ప్రయాణికుల్లో ఎక్కువగా ఉన్నందున ఇకపై టికెట్ల కొనుగోళ్లలో నగదు రహిత విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. దీని ప్రకారం ఇకపై అన్ని బస్సుల్లోనూ ముందస్తు రిజర్వేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాంటాక్ట్ లెస్ టికెటింగ్ వ్యవస్దను ఏర్పాటు చేయనుంది. ఒకేసారి 50 వేల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేలా ఆన్ లైన్ వైబ్ సైట్లో మార్పులు చేస్తున్నారు.

దీంతో ఈ నెల 30న ఆర్టీసీ సర్వర్ ను తాత్కాలికంగా నిలిపేయాలని అధికారులు నిర్ణయిఁచారు. ఈ నెల 30న రాత్రి 12 గంటల నుంచి జూలై 1 ఉదయం 5 గంటల వరకూ సర్వర్ పనిచేయదని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఎలాంటి బుకింగ్స్, టికెట్ల రద్దు అందుబాటులో ఉండదు.
-
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-ఇకపై ఏటా ఇలా..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications