నంద్యాలలో మళ్లీ కలకలం: అభిరుచి మధు కారుపై ఎటాక్.. ఎవరు?
ప్రత్యర్థులు మరోసారి అభిరుచి మధును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మధు ఇంటి వద్ద ఉన్న కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై మధు పోలీస్ స్టేషన్ లో ఫి
Recommended Video

నంద్యాల: నిన్న మొన్నటిదాకా ఎవరికీ అంతగా తెలియని అభిరుచి మధు.. శిల్పా వర్గీయులతో ఘర్షణ ద్వారా ఒక్కసారి మీడియాలో హైలైట్ అయ్యాడు. నంద్యాల ఉపఎన్నికవేళ ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో కత్తి పట్టుకుని ఆయన హల్ చల్ చేయడంతో.. ఆయన పేరు ఒక్కసారిగా అన్ని ప్రధాన స్రవంతి మీడియా చానెల్స్ లో వినిపించింది.
తాజాగా మరోసారి ప్రత్యర్థులు అభిరుచి మధును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మధు ఇంటి వద్ద ఉన్న కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై మధు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మధు-శిల్పా వర్గీయుల మధ్య వైరం రీత్యా ఈ దాడిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాగా, నంద్యాల మాజీ కౌన్సిలర్ భర్త భాషా ఇటీవలే మృతి చెందడంతో ఇటీవల ఆ అంత్యక్రియలకు శిల్పా వర్గీయులు, మధు హాజరయ్యారు. అయితే ఎక్కడ చెడిందో తెలియదు కానీ శిల్పా చక్రపాణి వర్గీయులు మధు కారుపై దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో మధు కూడా కత్తితో వారిపై బెదిరింపులకు దిగాడు. హుటాహుటిన పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications